రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ రైతుబంధు (Telangana Rythu Bandhu) జమ చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధుపై ఆంక్షలు పెడుతామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన తేల్చిచెప్పారు.
...