state

⚡తెలంగాణలో ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేదు: సీఈఓ వికాస్ రాజ్

By Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పోలింగ్ పూర్తిగా ముగిసిన అనంతరం పరిశీలిస్తే... 70.74 శాతం ఓటింగ్ నమోదైందని వెల్లడించారు.

...

Read Full Story