ప్రధాని మోదీ సర్కారుపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకుల మాటల్లో విషం తప్ప విషయం లేదని మరోసారి రుజువైందని మంత్రి హరీష్ విమర్శించారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో దేశానికి ఏమైనా దశ దిశ చూపిస్తారని అనుకున్నామని, కానీ సభల్లో కేసీఆర్ నామస్మరణ తప్ప వేరే లేదన్నారు.
...