హైదరాబాద్లోని మణికొండలో భారీ అగ్ని ప్రమాదం (Manikonda Fire Accident) సంభవించింది. విద్యుత్ షాక్తో ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ (Puppalguda) పాషా కాలనీలో ఓ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాప్లో విద్యుత్ షాక్తో మంటలు చెలరేగాయి.
...