టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తాజాగా కొన్ని సర్కిళ్లలో మరో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ స్పెక్ట్రంలో కొంత భాగాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం (RIL-Airtel Spectrum Agreement) కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో ఎయిర్టెల్కి ఉన్న 800 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంలో కొంత భాగాన్ని కొనుగోలు చేస్తున్నట్లు రిల్ (spectrum agreement with Bharti Airtel) సంస్థ తెలిపింది.
...