విప్రో మళ్లీ ఉద్యోగులకు షాకిచ్చింది. ఇప్పటికే రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని తొలగించిన ఐటీ దిగ్గజం (Wipro) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.అక్టోబర్ 10 నుంచి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఏదైనా మూడు రోజులు ఆఫీస్కు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు మెయిల్ పెట్టింది.
...