⚡పాకిస్థాన్ సైనిక స్థావరంపై ఉగ్రదాడి.. 12 మంది మృతి
By Arun Charagonda
పవిత్ర రంజాన్ మాసం వేళ పాకిస్థాన్లో ఉగ్రదాడి కలకలం రేపింది. వాయువ్య పాకిస్తాన్లోని సైనిక స్థావరంనే టార్గెట్గా ఉగ్రవాదులు దాడి చేయగా ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు