By Hazarath Reddy
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రీస్ ప్రధాన మంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అరవై ఏళ్ల వయసు నిండిన వారు కొవిడ్ టీకాలు వేయించుకోకుంటే వారికి సోమవారం నుంచి జరిమానాలు విధించాలని గ్రీస్ ప్రభుత్వం నిర్ణయించింది.
...