Japan PM Attacked With Bomb: జపాన్ ప్రధానిపై బాంబు దాడి, ఫుమియో కిషిదా కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వకయామలోని సైకాజకి పోర్ట్ లో ప్రధాని కిషిదా పర్యటించారు.
జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వకయామలోని సైకాజకి పోర్ట్ లో ప్రధాని కిషిదా పర్యటించారు. మరికొద్ది సేపట్లో ఓ కార్యక్రమ వేదిక పై ప్రధాని మాట్లాడాల్సి ఉండగా.. వేదికకు సమీపంలో బాంబు పేలింది. జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా ప్రసంగిస్తున్నప్పుడు పొగ బాంబు విసరడం ద్వారా ఆయనపై ఈ దాడి జరిగింది. నివేదికల ప్రకారం ప్రధానిని సురక్షితంగా తరలించారు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడు శబ్ధం వినిపించిన వెంటనే అధికారులు పరిస్థితిని చక్కదిద్దుతూ పీఎం కిషిదాను ఘటనా స్థలం నుంచి సురక్షితంగా తరలించారు..
きょう午前11時半前、和歌山市の雑賀崎漁港で岸田総理大臣が視察を終えて演説を始める直前に、大きな爆発音がしました。岸田総理大臣は、現場から避難したということです。
最新情報を速報しています👇https://t.co/EQMeVH4jjH#nhk_news pic.twitter.com/JGGGjc1n5H
— NHKニュース (@nhk_news) April 15, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 15, 2023 05:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

