Rammohan Naidu on Microsoft Outage: మైక్రోసాఫ్ట్ క్రాష్, విమాన సేవలకు అంతరాయంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఎయిర్పోర్టులపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో స్పందించారు పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.
Vij, July 19: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఎయిర్పోర్టులపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో స్పందించారు పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్వేస్కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్కి సంబంధించిన అజూర్ అనే క్లౌడ్ సాఫ్ట్వేర్లో చిన్న సమస్య వచ్చిందని... మన దేశంలో టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టం నుంచి మాన్యువల్ సిస్టంలోకి మూవ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విమానాల ఆలస్యం వల్ల నిలిచిపోయిన ప్రయాణికులకు సీట్లు, ఆహారం, నీరు అందించాలని చెప్పారు.మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్, కీలక సూచనను జారీ చేసిన CERT, Microsoftతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
Here's Tweet:
#Update on the Global #Microsoft cloud outage. pic.twitter.com/9SNJA1yJWA
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) July 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 19, 2024 06:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

