Viral Video: పూణేలో షాకింగ్ సంఘటన.. అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా.. లారీ కిందపడి ఇద్దరు ఐటీ ఉద్యోగినులు మృతి, వీడియో ఇదిగో
మహారాష్ట్రలోని పూణే(Pune)లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పూణేలో అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా పడగా కాంక్రీట్ లారీ కిందపడి ఇద్దరు
మహారాష్ట్రలోని పూణే(Pune)లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పూణేలో అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా పడగా కాంక్రీట్ లారీ కిందపడి ఇద్దరు ఐటీ ఉద్యోగినులు(IT Employees) మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బంకా జిల్లాలోని బరాహత్ బ్లాక్లోని మదర్సా విద్యార్థులను "జై శ్రీ రామ్" అని నినాదం చేయాలంటూ బలవంతం చేయడాన్ని చూపిస్తూ ఆందోళన కలిగించే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో తీవ్ర దుమారం రేపింది, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దారుణం, జై శ్రీరామ్ నినాదాలు చేయాలంటూ మదర్సా విద్యార్థులపై దాష్టికం, కేసు నమోదు చేసిన పోలీసులు
Shocking Incident in Pune: Concrete Truck Overturns, Two IT Employees Killed – Watch Video
సీసీటీవీ ఫుటేజ్
పూణేలో అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా
కాంక్రీట్ లారీ కిందపడి ఇద్దరు ఐటీ ఉద్యోగినులు మృతి pic.twitter.com/qb0umFCbNX
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 25, 2025 02:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

