Amitabh Bachchan: నేను ఇంతవరకు మొబైల్ ఫోన్లో సినిమాలు చూడలేదు, షోలే రీ రిలీజ్ సినిమా చూసిన తర్వాత అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం బాలీవుడ్లో కూడా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అమితాబ్, ధర్మేంద్ర, హేమమాలిని..తదితరులు నటించిన ‘షోలే’ను ఇటీవల రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రదర్శనకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్ సైతం ‘షోలే’ సినిమాని వీక్షించారు.ఈవిషయాన్ని తెలియజేస్తూ ఆయన తాజాగా తన బ్లాగ్లో పోస్ట్ పెట్టారు.
ప్రస్తుతం బాలీవుడ్లో కూడా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అమితాబ్, ధర్మేంద్ర, హేమమాలిని..తదితరులు నటించిన ‘షోలే’ను ఇటీవల రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రదర్శనకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్ సైతం ‘షోలే’ సినిమాని వీక్షించారు.ఈవిషయాన్ని తెలియజేస్తూ ఆయన తాజాగా తన బ్లాగ్లో పోస్ట్ పెట్టారు.
తాను ఎప్పుడూ సెల్ఫోన్లో సినిమాలు చూడలేదన్నారు. ‘‘పాత పాటలు, చిత్రాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఆ పాత చిత్రాలను బిగ్ స్క్రీన్స్పై చూసేందుకు ఇప్పటి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. నేను ఎప్పుడూ మొబైల్ ఫోన్లో సినిమాలు చూడలేదు. ఆ ఆలోచన కూడా రాలేదు. పాతది బంగారమో లేక బంగారమే పాతదైందో ఎవరికి తెలుసు ’’ అని అమితాబ్ రాసుకొచ్చారు.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

