Agnipath Row: షాకింగ్ వీడియో.. బీహార్లో మాడి మసైపోతున్న రైలు, సైకిళ్లు, బెంచీలు, బైక్లు మరియు స్టాల్స్ను రైల్వే ట్రాక్లపై విసిరేసిన నిరసనకారులు
దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పాయి. నిరసనకారులు రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టారు.ఈ విధ్వంసంలో anapur Railway Station, Patna districtలోని రైలు పూర్తిగా మాడిమసైపోయింది. అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. సైకిళ్లు, బెంచీలు, బైక్లు మరియు స్టాల్స్ను రైల్వే ట్రాక్లపై విసిరారు.
దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పాయి. నిరసనకారులు రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టారు.ఈ విధ్వంసంలో anapur Railway Station, Patna districtలోని రైలు పూర్తిగా మాడిమసైపోయింది. అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. సైకిళ్లు, బెంచీలు, బైక్లు మరియు స్టాల్స్ను రైల్వే ట్రాక్లపై విసిరారు.
We will take strict action; won't comment on the matter as it's sensitive but agitation in this manner, of damaging public properties, is not right. Around 5 people arrested. No major injuries to police/passengers. Security to be increased: Patna DM Dr. Chandrashekhar Singh pic.twitter.com/K8ANLTLnRE
— ANI (@ANI) June 17, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 17, 2022 01:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

