I am Hazarath, Telugu Lead on LatestLY Telugu. I have been part of the journalism and digital industry for 10 years, with previous work experience for One India and 99tv and Surya and ATV. Writing my Hobby and Reporting my passion.
ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెనతో పాటు మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద రూ.14,165 కోట్ల నిధులను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా నిలుపుదల (అబయన్స్) చేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణను మే 24వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.కవిత బెయిల్ పిటిషన్పై వాదనలకు ఈడీ సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కవిత బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.
విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ ఈరోజు న్యూ ఢిల్లీలో జరిగిన సమావేశంలో భారత్-మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలు మరియు ప్రాంతీయ మరియు భద్రతా సమస్యలపై అన్ని అంశాలపై చర్చించారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన మాల్దీవుల సహచరుడు మూసా జమీర్ను కలిసిన ఒక రోజు తర్వాత (Day after Maldives FM-India EAM Meet), అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ నిర్దేశించిన మే 10 గడువు కంటే ముందే మాల్దీవుల నుండి తన సైనికులందరి ఉపసంహరణను (New Delhi completely withdraws soldiers) భారతదేశం పూర్తి చేసింది.
వైరస్ వల్ల కలిగే గవదబిళ్ళలు వ్యాధి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లాలాజల గ్రంధుల వాపుకు ప్రసిద్ధి చెందిన అంటువ్యాధి ఈ వైరల్ ఇన్ఫెక్షన్. వైరస్ ప్రధానంగా శ్వాసకోశ చుక్కలు లేదా లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది, తరచుగా దగ్గు, తుమ్ములు లేదా సోకిన వ్యక్తితో పాత్రలను పంచుకోవడం ద్వారా వ్యాపిస్తుంది.
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన బీజేపీ నాయకురాలు నవనీత్కౌర్ ఒవైసీ సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.
యుఎస్ లో ఓ వైద్యుడు కామాంధుడుగా మారాడు. తన దగ్గరకు వచ్చిన రోగులకు తన ముందే హస్తప్రయోగం చేయాలని చెప్పేవాడు. కొందరికి అయితే అతనే స్వయంగా హస్తప్రయోగం చేసేవాడు. సంతానం కోసం వచ్చిన మగవారి మలద్వారంలో చికిత్స పేరుతో సెక్స్ టాయ్ దూర్చి పైశాచికానందం పొందేవాడు.
ఢిల్లీ మెట్రోలో మైనర్ బాలుడిని అనుచితంగా తాకి, వేధించినందుకు 28 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి గురువారం తెలిపారు. నిందితుడిని ఢిల్లీలోని ఖేరా ఖుర్ద్ గ్రామానికి చెందిన జితేందర్ గౌతమ్గా గుర్తించారు.
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.లక్ష ఆర్థిక సాయం ఇస్తుందని తెలిపారు. ఆ సొమ్ము నేరుగా మహిళ ఖాతాలో జమఅవుతుందని తెలిపారు.
కర్నూలు ఎన్నికల ప్రచార భేరీలో మైనారిటీల రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్ స్పందించారు. ఆరు నూరైన.. నూరు ఆరైన నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట. ఇది వైఎస్సార్ బిడ్డ మాట’’ అని సీఎం జగన్ ఉద్ఘాటించారు.
తెలంగాణలోని యాదాద్రి భువనగిరిలోని బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ..‘రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీలు.. మోదీ గ్యారంటీల మధ్య జరుగుతున్న ఎన్నికలివి’ అని అన్నారు.
దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఇదే మనకు చేసిందని, వారిని వదిలేస్తే హిందువులకు దేశం ఉండదని మాన్సుఖ్ మాండవీయ అన్నారు. 1950 నుంచి 2015 వరకు హిందువుల జనాభా 7.82 శాతం క్షీణతకు కాంగ్రెస్దే బాధ్యత అని బీజేపీ గురువారం పేర్కొంది
కేదార్నాథ్ (Kedarnath) ఆలయ తలుపులు రేపు తెరుచుకోనున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ తలుపులు (Doors of Kedarnath Dham) మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మెన్ అజేంద్ర అజయ్ (Ajendra Ajay) తెలిపారు.
ఇస్లాం మతాన్ని అనుసరించేవారు లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండరాదని, ముఖ్యంగా జీవిత భాగస్వామి జీవించి ఉన్నట్లయితే అసలు ఉండరాదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొంది.ఇస్లామిక్ సిద్ధాంతాలు చట్టప్రకారం కలిగిఉన్న వివాహ సమయంలో లివ్-ఇన్ సంబంధాలను అనుమతించవు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మండే ఎండల నుంచి ఉపశమనం లభించింది. గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. జోరు వాన వల్ల వాతావరణం చల్ల బడింది. అయితే ఈ వానలు ఇంకా మూడు నాలుగు రోజుల పాటు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
సెక్స్ ద్వారా పురుషులు, యుక్తవయసులోని అబ్బాయిలకు హెచ్ఐవి సోకేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించిన 34 ఏళ్ల వ్యక్తికి అమెరికాలోని ఇడాహోలో 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇడాహోలోని అడా కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఆగష్టు 2023లో అండర్కవర్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఈ కేసు బయటపడింది,
మే 2 నుండి చికాగోలో తెలంగాణ విద్యార్థి తప్పిపోయినట్లు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేష్ చంద్ర చింతకింది చికాగోలో మే 2 నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని అధికారులు తెలిపారు.
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు డ్రై డేగా ప్రకటించింది. మే 11వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపులు మూతబడనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం 48 గంటల డ్రై డేగా ప్రకటించింది.
విజయవాడలో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వేలాదిగా మూడు పార్టీల శ్రేణులు తరలివచ్చి జయప్రదం చేసిన ఈ రోడ్ షో మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమై బెంజి సర్కిల్ వద్ద ముగిసింది.
కాంగ్రెస్ పార్టీకి శామ్ పిట్రోడా బుధవారం(మే8) సాయంత్రం రాజీనామా చేశారు. పిట్రోడా రాజీనామా చేసిన వెంటనే పార్టీ దానిని ఆమోదించింది. భారత్లోని వివిధ ప్రాంతాల వారి శరీర రంగులపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.