Port Blair As Sri Vijaya Puram: పోర్టు బ్లెయిర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం, శ్రీ విజయ పురంగా మారుస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
అండామాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ పేరును మారుస్తు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పోర్ట్ బ్లెయిర్ పేరును "శ్రీ విజయ పురం"గా మారుస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.
అండామాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ పేరును మారుస్తు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పోర్ట్ బ్లెయిర్ పేరును "శ్రీ విజయ పురం"గా మారుస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. శ్రీ విజయ పురం విజయానికి ప్రతీక అని, స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్ నికోబార్ దీవులది ప్రత్యేక పాత్ర అని వెల్లడించారు. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమైన మమతా బెనర్జీ! జూనియర్ డాక్టర్లతో చర్చల కోసం వెయిట్ చేసిన దీదీ..వైద్యులు రాకపోవడంపై అసహనం
Here's Tweet:
Central Government renames Port Blair to "Sri Vijaya Puram."
"Inspired by the vision of PM Narendra Modi, to free the nation from the colonial imprints, today we have decided to rename Port Blair as "Sri Vijaya Puram." While the earlier name had a colonial legacy, Sri Vijaya… pic.twitter.com/M2UMzW8YA6
— ANI (@ANI) September 13, 2024
Central Government renames Port Blair in Andaman and Nicobar Islands to "Sri Vijaya Puram" pic.twitter.com/pw18yukCOl
— All India Radio News (@airnewsalerts) September 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 13, 2024 05:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

