Asaduddin Owaisi on Asad's Encounter: అసద్ ఎన్కౌంటర్పై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ రాజ్యాంగాన్ని ఎన్కౌంటర్ చేస్తోందని విమర్శలు
యూపీలో జరిగిన ఎన్కౌంటర్పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హర్యానాలో జునైద్, నాసిర్లను చంపినవాళ్లను బీజేపీ ఎన్కౌంటర్ చేస్తుందా అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(MP Asaduddin Owaisi) ప్రశ్నించారు. ఇవాళ నిజామాబాద్లో ఆయన మాట్లాడుతూ.. మతం పేరిట బీజేపీ సర్కార్ ఎన్కౌంటర్లు చేస్తున్నట్లు ఆరోపించారు.
యూపీలో జరిగిన ఎన్కౌంటర్పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హర్యానాలో జునైద్, నాసిర్లను చంపినవాళ్లను బీజేపీ ఎన్కౌంటర్ చేస్తుందా అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(MP Asaduddin Owaisi) ప్రశ్నించారు.
ఇవాళ నిజామాబాద్లో ఆయన మాట్లాడుతూ.. మతం పేరిట బీజేపీ సర్కార్ ఎన్కౌంటర్లు చేస్తున్నట్లు ఆరోపించారు. చట్టాలను ఆ పార్టీ బలహీనపరుస్తుందని, రాజ్యాంగాన్ని ఎన్కౌంటర్ చేస్తోందని విమర్శించారు. ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతే అప్పుడు కోర్టులు, చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. గ్యాంగ్స్టర్ అతిక్ కుమారుడు అసద్ అహ్మద్ను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఉమేశ్ పాల్ హత్య కేసులో అసద్ కోసం పోలీసులు గాలించారు. అయితే ఝాన్సీ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో అసద్ హతమయ్యాడు.
Here's Video
#WATCH | Will the BJP also shoot those who killed Junaid and Nasir? No, because you (BJP) do encounters in the name of religion. You want to weaken the rule of law, do encounter of the Constitution: AIMIM MP Asaduddin Owaisi in Telangana's Nizamabad pic.twitter.com/H0a1xqRIC3
— ANI (@ANI) April 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 13, 2023 10:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

