Assam: విద్యుత్తు తీగలను తాకి అక్కడికక్కడే ఏనుగు మృతి, బురాపహార్ తేయాకు ఎస్టేట్లో విషాద ఘటన
అస్సాంలో ఓ ఏనుగు విద్యుత్తు తీగలకు తాకి మృతిచెందింది. ఈ ఘటన హాథిదండిలో జరిగినట్లు కాజీరంగ నేషనల్ పార్క్ అథారిటీ తెలిపింది. బురాపహార్ తేయాకు ఎస్టేట్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తాకిన ఏనుగు అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
- Read in
- తెలుగు
అస్సాంలో ఓ ఏనుగు విద్యుత్తు తీగలకు తాకి మృతిచెందింది. ఈ ఘటన హాథిదండిలో జరిగినట్లు కాజీరంగ నేషనల్ పార్క్ అథారిటీ తెలిపింది. బురాపహార్ తేయాకు ఎస్టేట్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తాకిన ఏనుగు అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Assam | An elephant died due to electrocution in Burapahar Tea Estate area. This area falls under Hatidandi animal corridor: KNP (Kaziranga National Park) Authority pic.twitter.com/936Sv1zLft
— ANI (@ANI) March 11, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 11, 2022 12:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

