Delhi: అంతరాష్ట్ర కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు, 8 మంది అరెస్ట్, 5 రాష్ట్రాల్లో కిడ్నీ మార్పిడికి పాల్పడుతున్న ముఠా
దేశ రాజధాని ఢిల్లీలో అంతర్ రాష్ట్ర కిడ్నీ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. 8 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. 5 రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి చేసేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించారు.
Delhi, July 19: దేశ రాజధాని ఢిల్లీలో అంతర్ రాష్ట్ర కిడ్నీ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. 8 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. 5 రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి చేసేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించారు.బ్రేకింగ్, మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్, సత్యనాదెళ్లకు ట్యాగ్ చేసిన యూజర్లు
Here's Tweet:
Delhi: An inter-state kidney racket was busted with the arrest of 8 persons. The accused used forged documents to get transplants done in multiple hospitals across 5 states pic.twitter.com/yxMPNWpxzh
— IANS (@ians_india) July 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 19, 2024 12:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

