Balakrishna on YS Sharmila: వైఎస్ షర్మిల అంశంపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలని వెల్లడి
.అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలన్నారు. వైసీపీ వాళ్లు అసెంబ్లీ కి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారు. ఈరోజు కూడా వాళ్ళ అసెంబ్లీకి రాకుంటే బాగుంటుందన్నారు.
అసెంబ్లీకి హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తరువాత ఎమ్మెల్యే బాలకృష్ణ వైఎస్ షర్మిల అంశంపై మాట్లాడారు.. ఆయన మాట్లాడుతూ..షర్మిల పై అసత్య ప్రచారం చేసేదెవరు ప్రజలందరికీ తెలుసు....అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలన్నారు. వైసీపీ వాళ్లు అసెంబ్లీ కి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారు. ఈరోజు కూడా వాళ్ళ అసెంబ్లీకి రాకుంటే బాగుంటుందన్నారు.
Balakrishna Interesting Comments on YS Sharmila
అసెంబ్లీకి హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ...
👉మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ...
👉వైసీపీ వాళ్లు అసెంబ్లీ కి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారు...
👉ఈరోజు కూడా వాళ్ళ అసెంబ్లీకి రాకుంటే బాగుంటుంది...
👉షర్మిల పై అసత్య ప్రచారం… pic.twitter.com/KKiih1YHKD
— ChotaNews (@ChotaNewsTelugu) November 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 22, 2024 02:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

