SSMB29 Update: మహేష్ బాబు సినిమా కోసం అడవులు వెంట తిరుగుతున్న జక్కన్న,  జీపులో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో పాట వింటూ

మహేష్ బాబు(Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న SSMB29 మీద లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ (SS Karthikeya) దీనికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇందులో డైరెక్టర్ రాజమౌళి ఫారెస్ట్ మధ్యలో జీప్లో కూర్చొని ప్రయాణం చేస్తోన్న వీడియోని.. రాజమౌళి తనయుడు కార్తికేయ షూట్ చేసి ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు.

SSMB29 Update: మహేష్ బాబు సినిమా కోసం అడవులు వెంట తిరుగుతున్న జక్కన్న,  జీపులో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో పాట వింటూ
Mahesh babu and Rajamouli SSMB29 Update

మహేష్ బాబు(Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న SSMB29 మీద లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ (SS Karthikeya) దీనికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇందులో డైరెక్టర్ రాజమౌళి ఫారెస్ట్ మధ్యలో జీప్లో కూర్చొని ప్రయాణం చేస్తోన్న వీడియోని.. రాజమౌళి తనయుడు కార్తికేయ షూట్ చేసి ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు.

అంతేకాకుండా ఈ వీడియోలో మహేష్ బాబు ‘టక్కరిదొంగ’ సినిమాలోని నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో పాట వింటూ ప్రయాణం చేస్తున్నారు రాజమౌళి. దాంతో సిచువేషన్ కి తగ్గట్లుగానే ఈ పాటకూడా ఉందనే కామెంట్స్ ఆ వీడియోని చూసిన నెటిజన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి, మహేష్ సినిమా కోసం తన టీమ్తో కలిసి సౌతాఫ్రికా వెళ్లినట్లు తెలుస్తోంది.

శివ కార్తికేయన్‌, సాయిపల్లవి అమరన్‌ ట్రైలర్ ఇదిగో, ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితాధారంగా తెరకెక్కిన సినిమా

Rajamouli and team off to South Africa

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 24, 2024 04:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).