PM Modi Pays Tribute to Lata Mangeshkar: లతా మంగేష్కర్కు ప్రధాని మోదీ నివాళులు, లతా మంగేష్కర్ సంతాప సందేశాన్ని చదివి వినిపించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్కు ప్రధాని నివాళులు అర్పించారు.గాయిని లతా మంగేష్కర్కు మృతిపట్ల నివాళిగా ఉభయ సభలను గంటపాటు వాయిదా వేశారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్కు ప్రధాని నివాళులు అర్పించారు.గాయిని లతా మంగేష్కర్కు మృతిపట్ల నివాళిగా ఉభయ సభలను గంటపాటు వాయిదా వేశారు. రాజ్యసభలో భారత రత్న, దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్కు నివాళులు అర్పించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభలో లతా మంగేష్కర్ సంతాప సందేశాన్ని చదివి వినిపించారు.
PM Modi pays tribute to singing legend Lata Mangeshkar in Lok Sabha
Lata Mangeshkar moved an entire nation. She also brought the whole nation together, PM says. pic.twitter.com/1F39nJugcy
— ANI (@ANI) February 7, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 07, 2022 06:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

