CM Mamata Banerjee: బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ లక్ష్యం, ప్రధాని మోదీ సర్కారుపై బెంగాల్ సీఎ మమతా బెనర్జీ మండిపాటు
కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కారు.. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయాలని ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మండిపడ్డారు.
కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కారు.. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయాలని ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్ధులపై కక్ష సాధింపు రాజకీయాలతో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించి దాడులు చేయిస్తోందని దీదీ మండిపడ్డారు. అమరవీరుల దినం పురస్కరించుకుని గురువారం కోల్కతాలో జరిగిన మెగా ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ దీదీ బీజేపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు.
BJP is trying to break the govt everywhere, this has become their job. In West Bengal, they tried to defeat us but could not succeed. It has been raining here and roads were full of water but our supporters did not move from here: WB CM Mamata Banerjee at TMC's Martyr's Day rally pic.twitter.com/JEwrcVHKH8
— ANI (@ANI) July 21, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 21, 2022 03:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

