NITI Aayog meeting: నీతి అయోగ్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసిన సీఎం మమతా బెనర్జీ, బెంగాల్ ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్య

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న 9వ నీతి అయోగ్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. వాస్తవానికి ఇండియా కూటమి నుండి ఏకైక సీఎంగా హాజరయ్యారు మమతా. అయితే మమతా మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

NITI Aayog meeting: నీతి అయోగ్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసిన సీఎం మమతా బెనర్జీ, బెంగాల్ ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్య

Delhi, July 27: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న 9వ నీతి అయోగ్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. వాస్తవానికి ఇండియా కూటమి నుండి ఏకైక సీఎంగా హాజరయ్యారు మమతా. అయితే మమతా మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బెంగాల్ ప్రజలను మాత్రమే కాదు అన్ని ప్రాంతీయ పార్టీలను కూడా అవమానించడమేనిన మండిపడ్డారు. మోడీ 3.0, నీతి అయోగ్ సమావేశం, ఎన్డీయే కూటమి సీఎం నితీష్ సహా పలువురు సీఎంల డుమ్మా, వికసిత్ భారత్ -2047నే ప్రధాన ఎజెండా

Here's Video:

#WATCH | Delhi: West Bengal CM Mamata Banerjee says, "...I was speaking, my mic was stopped. I said why did you stop me, why are you discriminating. I am attending the meeting you should be happy instead of that you are giving more scope to your party your government. Only I am… pic.twitter.com/53U8vuPDpZ

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 27, 2024 01:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).