Vande Bharat Accident Again: వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరో ప్రమాదం.. పశువులు అడ్డురావడంతో దెబ్బతిన్న ముందరి భాగం.. 12 నిముషాలు రైలు నిలిపివేత.. 2 నెలల్లో నాలుగో ప్రమాదమిది..
ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు బాలారిష్టాలు తప్పడం లేదు. ప్రారంభించిన రెండు నెలల వ్యవధిలోనే నాలుగో ప్రమాదం జరిగింది. గుజరాత్ లో గాంధీనగర్-ముంభై మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రెయిన్ ట్రాక్ పై పశువులు అడ్డు రావడంతో రైలు ముందటి భాగం దెబ్బతింది. దీంతో 12 నిమిషాలపాటు రైలును నిలిపేశారు.
Gandhinagar Dec 2: ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైళ్లకు బాలారిష్టాలు తప్పడం లేదు. ప్రారంభించిన రెండు నెలల వ్యవధిలోనే (With in Two Months of Span) నాలుగో ప్రమాదం (Fourth Accident) జరిగింది. గుజరాత్ లో (Gujarat) గాంధీనగర్-ముంభై మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రెయిన్ ట్రాక్ పై పశువులు (Cattle) అడ్డు రావడంతో రైలు ముందటి భాగం దెబ్బతింది. దీంతో 12 నిమిషాలపాటు రైలును నిలిపేశారు.
Train 18 #VandeBharatExpress at it again. Cattle run over. Gandhinagar-Mumbai train halted between Vapi & Udvada for 12 minutes. @mid_day pic.twitter.com/hvwpACzPQE
— Rajendra B. Aklekar (@rajtoday) December 1, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 02, 2022 08:08 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

