Bus Ticket for Parrot: ఫ్రీ.. గీ... జాన్తా నై.. చిలుకలకు రూ. 444 బస్ టికెట్ కొట్టిన కండక్టర్.. కర్ణాటకలో ఘటన
కర్ణాటకలో ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. ఆమె వెంటే పంజరంలో నాలుగు చిలుకలను వెంట తీసుకొచ్చింది.
Newdelhi, Mar 28: కర్ణాటకలో (Karnataka) ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. ఆమె వెంటే పంజరంలో నాలుగు చిలుకలను (Parrot) వెంట తీసుకొచ్చింది. 'శక్తి' పథకంలో భాగంగా వారికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు కానీ చిలుకలను పిల్లలుగా పరిగణిస్తూ రూ. 444 ఛార్జీ వసూలు చేశారు. నిబంధనల ప్రకారం జంతువులు, పక్షుల్ని తీసుకెళ్తే, వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
చిలుకలకు ₹444 బస్ టికెట్ కొట్టిన కండక్టర్
కర్ణాటక - ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. 4 చిలుకలను వెంట తీసుకొచ్చింది. 'శక్తి' పథకంలో భాగంగా వారికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు కానీ చిలుకలను బాలలుగా పరిగణిస్తూ ₹444 ఛార్జీ వసూలు చేశారు.… pic.twitter.com/WzhVS2NDB6
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 28, 2024 09:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

