Fire Accident in UP: ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు సజీవదహనం
ఉత్తరప్రదేశ్ లో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఝాన్సీ జిల్లాలో మూడు అంతస్తుల భవనంలో రాజుకున్న మంటల్లో నలుగురు సజీవ దహనమయ్యారు.
Lucknow, July 4: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఝాన్సీ (Jhansi) జిల్లాలో మూడు అంతస్తుల భవనంలో రాజుకున్న మంటల్లో నలుగురు సజీవ దహనమయ్యారు. ఎలక్ట్రానిక్, స్పోర్ట్సు స్టోరులో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో నలుగురు మరణించడం అందరినీ కలిచివేసింది. షోరూంలో రాజుకున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు.
Fire Breaks Out At Showroom In UP's Jhansi, 4 People Dead: Cops https://t.co/3pGt8cm7iY pic.twitter.com/AC5KD9EkKT
— NDTV News feed (@ndtvfeed) July 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 04, 2023 09:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

