Gautam Adani: మళ్ళీ భారత అపర కుబేరుడుగా గౌతం అదానీ, ముకేశ్ అంబానీని అధిగమించి నంబర్ వన్ స్థానానికి ఎగబాకిన అదానీ గ్రూప్ ఆఫ్ అధినేత
హెండెన్ బర్గ్ రిపోర్టుతో భారీ పతనావస్థకు వెళ్లిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ గౌతం అదానీ మరోమారు భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు.
Gautam Adani overtakes Mukesh Ambani: హిండెన్ బర్గ్ రిపోర్టుతో భారీ పతనావస్థకు వెళ్లిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ గౌతం అదానీ మరోమారు భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు. ఈ మేరకు బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (బీబీఐ) నివేదిక పేర్కొంది. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ టాప్-12లో చోటు సంపాదించుకోగా, అదానీ ఒక్క స్థానం దిగువన 13లో ముకేష్ అంబానీ ఉన్నారు. గతేడాదితో పోలిస్తే వీరి స్థానాలు ఈసారి మెరుగయ్యాయి.
Here's News
According to the latest data, Gautam Adani stands as the 12th richest person with a net worth of $97.6 billion, just ahead of Mukesh Ambani, who holds the 13th position with a net worth of $97 billion.#RepublicBusiness #GautamAdani #MukeshAmbanihttps://t.co/UijclHN73V
— Republic (@republic) January 5, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 05, 2024 01:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

