Nara Lokesh: లోకేశ్ పాదయాత్ర రెండో రోజు ప్రారంభం.. షెడ్యూల్ ఇదిగో
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో రోజు ప్రారంభమయింది. నిన్న తొలి రోజున పాదయాత్రకు అపూర్వమైన ప్రజాస్పందన వచ్చింది. ఈరోజు కూడా భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.
Vijayawada, Jan 28: టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం (Yuva Galam) పాదయాత్ర (Padayatra) రెండో రోజు ప్రారంభమయింది. నిన్న తొలి రోజున పాదయాత్రకు అపూర్వమైన ప్రజాస్పందన వచ్చింది. ఈరోజు కూడా భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటలు పేస్ వైద్య కళాశాల నుంచి పాదయాత్ర మొదలయింది. బెగ్గిలిపల్లె, కడపల్లె, కలమలదొడ్డి గుండా పాదయాత్ర కొనసాగుతోంది. సాయంత్రం శాంతిపురం క్యాంపు వద్ద సైట్ ఇంటరాక్షన్ ఉంటుంది.
బెంగళూరుకు తారకరత్న తరలింపు.. నిలకడగానే ఆరోగ్యం
అద్భుత ప్రజాస్పందన, అపూర్వ జనాదరణతో ప్రారంభమైన @naralokesh గారి యువగళం పాదయాత్ర రెండవ రోజు షెడ్యూల్ ఇది. ప్రజలారా తరలి రండి! ఈ పాదయాత్రలో భాగస్వాములవ్వండి. మీ సమస్యలను వినిపించండి. 'యువగళం' పాదయాత్రలో పాల్గొనదలిచినవారు 096862 96862 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి pic.twitter.com/Q2UHnxHNvx
— Telugu Desam Party (@JaiTDP) January 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 28, 2023 11:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

