Pradeep Gupta Crying Video: ఫెయిలైన ఎగ్జిట్‌ఫోల్ ఫలితాలు, లైవ్‌లోనే ఏడ్చేసిన యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా, వీడియో ఇదిగో..

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు విరుద్ధంగా ఉన్నందున యాక్సిస్ మై ఇండియా చీఫ్ గుండెలవిసేలా ఏడుస్తున్నట్లు వైరల్ క్లిప్ చూపిస్తుంది

Pradeep Gupta Crying Video: ఫెయిలైన ఎగ్జిట్‌ఫోల్ ఫలితాలు, లైవ్‌లోనే ఏడ్చేసిన యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా, వీడియో ఇదిగో..
Axis My India MD Breaks Down on Live TV After Lok Sabha Elections Results Go Contrary to Exit Poll Predictions

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా ఒక న్యూస్ ఛానెల్‌లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024పై చర్చ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు విరుద్ధంగా ఉన్నందున యాక్సిస్ మై ఇండియా చీఫ్ గుండెలవిసేలా ఏడుస్తున్నట్లు వైరల్ క్లిప్ చూపిస్తుంది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమికి 350-ప్లస్ మెండేట్ వస్తుందని అంచనా వేసింది.అయితే బీజేపీ 293 సీట్ల దగ్గరే ఆగిపోయింది.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 05, 2024 03:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).