Bengaluru Shocker: బెంగళూరులో దారుణం, మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిన దుర్మార్గులు, 15 రోజుల క్రితం జరిగిన హత్య!

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచారు దుర్మార్గులు. మృతురాలి వయస్సు 29 సంవత్సరాలు కాగా ఆమె మృతదేహాన్ని 30కి పైగా ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో కుక్కారు. ఈ హత్య జరిగి 15 రోజులు అయినట్లు తెలుస్తోండగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Bengaluru Shocker: బెంగళూరులో దారుణం, మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిన దుర్మార్గులు, 15 రోజుల క్రితం జరిగిన హత్య!
Shocking Bengaluru woman killed, chopped into 30 pieces(X)

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచారు దుర్మార్గులు. మృతురాలి వయస్సు 29 సంవత్సరాలు కాగా ఆమె మృతదేహాన్ని 30కి పైగా ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో కుక్కారు. ఈ హత్య జరిగి 15 రోజులు అయినట్లు తెలుస్తోండగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   తిరుమలలో మూడు రోజుల పాటు మహాశాంతి యాగం, ఆలయ సంప్రోక్షణపై టీటీడీ ఈవో కీలక నిర్ణయం

Here's Tweet:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 22, 2024 02:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).