Armstrong's Murder Accused Killed: బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసు నిందితుడు తిరువేంగడం ఎన్ కౌంటర్ లో హతం
తమిళనాడు రాజధాని చెన్నైలో బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Chennai, July 14: తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై(chennai)లో బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్(Armstrong) ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన తిరువేంగడం ఎన్ కౌంటర్ కు(encounter) గురయ్యాడు. చెన్నై సమీపంలో పోలీసుల ఎన్ కౌంటర్ లోఈ గ్యాంగ్ స్టర్ మరణించినట్టు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో మొత్తం ఇప్పటివరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో పొన్నై బాలా, రాము, తిరువేంగడం, తిరుమల, సెల్వరాజ్, మణివణ్ణన్, సంతృప్తి, అరుల్ ఉన్నారు.
Tamil Nadu BSP Chief K Armstrong's Murder Accused Killed In Police Encounter https://t.co/Twy5wHzP4U
— NDTV (@ndtv) July 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 14, 2024 10:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

