Mary Milliben Touches PM Modi's Feet: ప్రధాని మోదీకి పాదాభివందనం చేసిన ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్లీ బెన్.. వీడియో ఇదిగో
ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అరుదైన సన్నివేశం ఆవిష్కృతం అయింది. కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్లీ బెన్ భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధాని మోదీకి పాదాభివందనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Hyderabad, June 24: ప్రధాని మోదీ (PM Modi) అమెరికా (America) పర్యటనలో అరుదైన సన్నివేశం ఆవిష్కృతం అయింది. కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్లీ బెన్ (US Singer Mary Millben) భారత జాతీయ గీతాన్ని (National anthem) ఆలపించారు. అనంతరం ప్రధాని మోదీకి పాదాభివందనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
US Singer Mary Millben touches @narendramodi Ji feet after singing National anthem pic.twitter.com/o4BsPPo9dD
— Tejinder Pall Singh Bagga (@TajinderBagga) June 24, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 24, 2023 09:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

