Suhas Yathiraj Wins Silver Medal: టోక్యో పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం, బ్యాడ్మింటన్లో సుహాస్ యతిరాజ్కు రజతం
టోక్యో పారా ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ ఎస్ఎల్ -4లో నోయిడా(యూపీ)లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ రజత పతకం సాధించారు.
టోక్యో పారా ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ ఎస్ఎల్ -4లో నోయిడా(యూపీ)లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ రజత పతకం సాధించారు. టైటిల్ మ్యాచ్లో సుహాస్ యతిరాజ్ 2-1 స్కోరుతో ఫ్రెంచ్ ఆటగాడు లుకాస్ మజూర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఫైనల్లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు సాగింది. చివరకు టైటిల్ మ్యాచ్లో లూకాస్ విజయం సాధించారు. అతను 21-15, 17-21, 15-21 స్కోరుతో భారత ఆటగాడు సుహాస్ని ఓడించారు.
Another medal secured in Badminton! Extremely proud of the fantastic display put on by @dmgbnagar Suhas Yathiraj to win the #Silver 🥈. A fantastic debut for us in Para Badminton at the @Paralympics with a couple of matches still to go!#Paralympics #Tokyo2020 #Praise4Para pic.twitter.com/wVtPYPA7KI
— Deepa Malik (@DeepaAthlete) September 5, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 05, 2021 10:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

