Andhra pradesh: మానవత్వం చాటుకున్న మదనపల్లె సీఐ, ఫిర్యాదు ఇవ్వడానికి స్టేషన్కువచ్చిన బాధితురాలికి అస్వస్థత, తన వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించిన సీఐ
మానవత్వం చాటుకున్న మదనపల్లె సీఐ చాంద్బాషా మంచి మనసు చాటుకున్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి అర్ధరాత్రి స్టేషన్కి వచ్చిన బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించారు. దీంతో సీఐ చాంద్బాషాని అభినందించింది పోలీస్ శాఖ.
Vij, Aug 12: మానవత్వం చాటుకున్న మదనపల్లె సీఐ చాంద్బాషా మంచి మనసు చాటుకున్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి అర్ధరాత్రి స్టేషన్కి వచ్చిన బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించారు. దీంతో సీఐ చాంద్బాషాని అభినందించింది పోలీస్ శాఖ. అన్నమయ్య జిల్లాలో దారుణం, వైసీపీ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి, తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
Here's Video:
మానవత్వం చాటుకున్న మదనపల్లె సీఐ
ఫిర్యాదు ఇవ్వడానికి అర్ధరాత్రి స్టేషన్కి వచ్చిన బాధితురాలికి తీవ్ర అస్వస్థత.
తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించిన సీఐ.
అన్నమయ్య జిల్లా మదనపల్లె వన్ టౌన్ సీఐ చాంద్బాషాని అభినందించిన పోలీస్ శాఖ.#Madanapalle… pic.twitter.com/DEprDPj5Nl
— BIG TV Breaking News (@bigtvtelugu) August 12, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 12, 2024 11:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

