Kiran Kumar Reddy Quits Congress: బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.త్వరలో ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిసి బీజేపీలో చేరుతారని సమాచారం.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.త్వరలో ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిసి బీజేపీలో చేరుతారని సమాచారం. ఏపీ విభజన అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇటీవల మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ విభజన అనంతరం సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. అయితే తర్వాత ఎన్నికల్లో పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2014 ఎన్నికల్లో ఘోర పరాభావం తర్వాత కాంగ్రెస్లో మళ్లీ చేరారు. ఆ తర్వాత పార్టీకి పూర్వవైభవం తెస్తారని భావించినా.. ఆయన అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు.
Here's ANI Tweet
Former Andhra Pradesh CM Kiran Kumar Reddy resigns from the Indian National Congress party pic.twitter.com/0Sdlx0lUtH
— ANI (@ANI) March 12, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 14, 2023 05:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

