YS Sharmila: ఆస్తుల పంపకాల్లో జగన్ మోసం చేశాడు, మూడు పేజిల బహిరంగ లేఖ విడుదల చేసిన వైఎస్ షర్మిల

ఆస్తుల పంపకాల్లో జగన్ తనను ఎలా మోసం చేశారో మూడు పేజీల బహిరంగ లేఖను విడుదల చేసింది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇవాళ ఉదయం సాక్షి పేపర్ చూశాను.... సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి తిలో ఉంది. కాబట్టి ఏదైనా నమ్మించగలడు అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. YSR అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది...అందుకే మూడు పేజీల లేఖను విడుదల చేసినట్లు వెల్లడించారు.

YS Sharmila: ఆస్తుల పంపకాల్లో జగన్ మోసం చేశాడు, మూడు పేజిల బహిరంగ లేఖ విడుదల చేసిన వైఎస్ షర్మిల
Sharmila slams Jagan, releases 3 pages letter to YSR Fans(X)

ఆస్తుల పంపకాల్లో జగన్ తనను ఎలా మోసం చేశారో మూడు పేజీల బహిరంగ లేఖను విడుదల చేసింది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇవాళ ఉదయం సాక్షి పేపర్ చూశాను.... సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి తిలో ఉంది. కాబట్టి ఏదైనా నమ్మించగలడు అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. YSR అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది...అందుకే మూడు పేజీల లేఖను విడుదల చేసినట్లు వెల్లడించారు.   డయేరియాతో చనిపోయిన కుటుంబానికి రూ. 2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన జగన్, అక్రమాలు బయటపెడుతున్నందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మండిపాటు

Here's Tweet:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 25, 2024 03:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).