Telangana: బంగారు మైసమ్మ ఆలయంలో చోరి.. అమ్మవారి ఆభరణాలు, హుండీలో నగదు ఎత్తుకెళ్లిన దొంగలు...పోలీస్ విచారణ
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదారి సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరి జరిగింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదారి సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరి జరిగింది. అమ్మవారి ఆభరణాలు, హుండీలో నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. బీరువా పగులగొట్టి అమ్మవారి నగలు, ముక్కుపుడక, మంగళసూత్రం చోరీ చేశారు దొంగలు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. తెలంగాణలో మందుబాబులకు షాక్, కింగ్ఫిషర్ బీర్లు సరఫరాని నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, తెలంగాణ ఎక్సైజ్ కమీషనర్ దీనిపై ఏమన్నారంటే..
Theft at Bangaru Maisamma Temple
బంగారు మైసమ్మ ఆలయంలో చోరీ
అమ్మవారి ఆభరణాలు, హుండీలో నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదారి సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయంలో ఘటన
బీరువా పగులగొట్టి అమ్మవారి నగలు, ముక్కుపుడక, మంగళసూత్రం చోరీ చేసిన దొంగలు
కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న… pic.twitter.com/QzfwzM3l0K
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

