7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, కరువు భత్యం 4% పెంపుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం, తాజా పెరుగుదలతో 50%కి చేరిక
- Read in
- తెలుగు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యంలో 4% పెంపుదలను కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించిందని, దీంతో మొత్తం 50%కి చేరుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. పెరిగిన డీఏ జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది.
Here's PTI News
Govt hikes DA by 4 pc to 50 pc; new rate effective Jan 1, 2024: Union Minister Piyush Goyal
— Press Trust of India (@PTI_News) March 7, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 07, 2024 08:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

