Delhi Excise Policy Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు, సిఎం అరవింద్ కేజ్రీవాల్కు ఐదవసారి సమన్లు జారీ చేసిన ఈడీ, ఫిబ్రవరి 2న విచారణకు హాజరుకావాలని స్పష్టం
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 కేసులో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఐదవ సారి సమన్లు జారీ చేసి, ఫిబ్రవరి 2న విచారణలో పాల్గొనాల్సిందిగా కోరింది.
- Read in
- తెలుగు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 కేసులో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఐదవ సారి సమన్లు జారీ చేసి, ఫిబ్రవరి 2న విచారణలో పాల్గొనాల్సిందిగా కోరింది. జనవరి 18న స్కిప్ చేసిన నాల్గవ సమన్లను అనుసరించి ఢిల్లీ సీఎంకు తాజా సమన్లు వచ్చాయి. జనవరి 18, జనవరి 3, నవంబర్ 2, డిసెంబర్ 22 తేదీల్లో ED జారీ చేసిన నాలుగు సమన్లను కేజ్రీవాల్ ఇప్పటివరకు "చట్టవిరుద్ధం" అంటూ దాటవేశారు. రాజకీయ కుట్రలో భాగమే ఈ నోటీసులు అని తెలిపారు. అక్రమ మద్యం పాలసీ కేసులో పాలసీ రూపకల్పన, ఖరారు కాకముందే జరిగిన సమావేశాలు, లంచం ఆరోపణలు వంటి అంశాలపై ఈ కేసులో కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఈడీ కోరుతోంది. వరుసగా నాలుగోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా, ఎన్నికలలోపే ఈడీ తనను అరెస్టు చేయాలని చూస్తోందని ఆరోపణలు
Here's News
Delhi Excise Policy Case: ED Issues Summons to CM Arvind Kejriwal for Fifth Time, Asks To Join Probe on February 2#DelhiExcisePolicyCase #ExcisePolicyCase #ED #ArvindKejriwal https://t.co/G2ZZgKiXwv
— LatestLY (@latestly) January 31, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 31, 2024 08:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

