NSR Prasad Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ కన్నుమూత.. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రసాద్
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ (49) ఆకస్మిక మరణం చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ ఆయన కన్నుమూశారు. ఆర్యన్ రాజేశ్ హీరోగా దివంగత డి.రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు.
Hyderabad, July 30: టాలీవుడ్ లో (Tollywood) మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ (49) (NSR Prasad) ఆకస్మిక మరణం చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో (Cancer) పోరాడుతూ ఆయన కన్నుమూశారు. ఆర్యన్ రాజేశ్ హీరోగా దివంగత డి.రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. ఆ తర్వాత శ్రీకాంత్ తో 'శత్రువు', నవదీప్ తో 'నటుడు' చిత్రాలను తెరకెక్కించారు. ఆయన తాజా చిత్రం 'రెక్కీ' విడుదల కావాల్సి ఉంది. ప్రసాద్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
Director NSR Prasad | తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ కన్నుమూతhttps://t.co/TJyAI9hjpX
— Namasthe Telangana (@ntdailyonline) July 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 30, 2023 09:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

