UP School Balcony Collapses: యూపీలో కూలిన ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్, 40 మంది విద్యార్థులకు గాయాలు
యూపీలోని ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ పాక్షికంగా కుప్పకూలింది. బాల్కనిలోని పిట్ట గోడ కూలడంతో సుమారు 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
యూపీలోని ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ పాక్షికంగా కుప్పకూలింది. బాల్కనిలోని పిట్ట గోడ కూలడంతో సుమారు 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అవధ్ అకాడమీ ప్రైవేట్ స్కూల్లో ఉదయం అసెంబ్లీ సమయంలో పలువురు విద్యార్థులు మొదటి అంతస్తులోని పిట్టగోడ వద్ద గుమిగూడారు. అది బలహీనంగా ఉండటంతో కూలిపోయింది.
Here's PTI Tweet
STORY | 40 children injured after UP school balcony collapses
READ: https://t.co/XwCINmzfKz pic.twitter.com/I9UMKjqMNY
— Press Trust of India (@PTI_News) August 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 17, 0062 05:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

