Byju’s India CEO Arjun Mohan Resigns: బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ రాజీనామా
పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిన ఎడ్ టెక్ సంస్థ బైజూస్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ తన పదవికి రాజీనామా చేశారు.
Newdelhi, Apr 15: పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిన ఎడ్ టెక్ సంస్థ బైజూస్ (Byju’s) లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ (Byju’s India CEO Arjun Mohan) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఎకనమిక్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది.
Byju's CEO Arjun Mohan resigns, edtech to consolidate business into three divisions
https://t.co/ql94F5cM0f via @moneycontrolcom
— Chandra R. Srikanth (@chandrarsrikant) April 15, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 15, 2024 10:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

