TSRTC Good News For Women: మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మహిళలకు టీ-24 టిక్కెట్ను రూ.80కే అందించాలని నిర్ణయం
మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ వంటి సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీ-24 టిక్కెట్ ను రూ.80కే అందించాలని నిర్ణయించింది.
Hyderabad, May 9: మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ (TSRTC Good News) చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ వంటి సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీ-24 టిక్కెట్ (T-24 Ticket) ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.100 ఉన్న టీ-24 టిక్కెట్ ధరను సాధారణ ప్రయాణీకులకు రూ.90, సీనియర్ సిటిజన్లకు రూ.80కి అందించాలని నిర్ణయించారు. నేటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానున్నది.
TSRTC offers T-24 ticket for Rs 80 to women #TSRTC #Passengers #Hyderabad #TicketPrice https://t.co/gIiTR32maG
— The Hans India (@TheHansIndiaWeb) May 9, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 09, 2023 08:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

