Chennai Shocker: తమిళనాడులో దారుణం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ను నరికి చంపిన ప్రత్యర్థులు
తమిళనాడులో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ ఈరోజు, జూలై 5, చెన్నైలో హత్యకు గురయ్యారు. నివేదికల ప్రకారం, చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలో ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తుల బృందం ఆర్మ్స్ట్రాంగ్ను హతమార్చింది.
తమిళనాడులో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ ఈరోజు, జూలై 5, చెన్నైలో హత్యకు గురయ్యారు. నివేదికల ప్రకారం, చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలో ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తుల బృందం ఆర్మ్స్ట్రాంగ్ను హతమార్చింది.
పెరంబూర్లోని సదయప్పన్ స్ట్రీట్లోని ఆర్మ్స్ట్రాంగ్ను అతని ఇంటి సమీపంలోనే ఆరుగురు వ్యక్తుల ముఠా హతమార్చి అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. ద్విచక్ర వాహనంపై వచ్చిన 6 మందితో కూడిన ముఠా ఇంటి దగ్గర నిలబడి మద్దతుదారులతో మాట్లాడుతున్న వ్యక్తిని చుట్టుముట్టి కొడవళ్లతో నరికి పారిపోయారు. ఆర్మ్స్ట్రాంగ్ గుంపు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. వీడియో ఇదిగో, డిపో ఎదురుగా లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, అద్దాల నుంచి ముందుకు దూసుకొచ్చి కంటైనర్ కిందపడి డ్రైవర్ మృతి
Here's ANI News
Bahujan Samaj Party (BSP) Tamil Nadu president Armstrong was hacked to death by an unidentified mob of 6 people near his residence in Perambur, Chennai this evening. Police are searching for the accused. The incident took place in Sembium police jurisdiction: Chennai Police…
— ANI (@ANI) July 5, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 06, 2024 12:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

