Delhi Fire: ఢిల్లీలోని భవంతిలో భారీగా ఎగసిన మంటలు, 16 మంది సజీవ దహనం, మంటలను అదుపు చేస్తున్న ఫైర్ ఇంజిన్లు, బిల్డింగ్లో దాదాపు 60 మందికి పైగా ఉన్నట్టు సమాచారం
ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్ దగ్గర ఉన్న భవంతిలో మంటలు చెలరేగాయి. మూడంస్తుల బిల్డింగ్ మంటలు, పొగతో వ్యాపించడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ప్రమాద ఘటనలో 16 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. చాలామంది గాయపడ్డారు. కాగా, ఫైర్ ఇంజిన్లు తరలివచ్చి మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ బిల్డింగ్లో దాదాపు 60 మందికి పైగా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం.
- Read in
- తెలుగు
ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్ దగ్గర ఉన్న భవంతిలో మంటలు చెలరేగాయి. మూడంస్తుల బిల్డింగ్ మంటలు, పొగతో వ్యాపించడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ప్రమాద ఘటనలో 16 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. చాలామంది గాయపడ్డారు. కాగా, ఫైర్ ఇంజిన్లు తరలివచ్చి మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ బిల్డింగ్లో దాదాపు 60 మందికి పైగా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం.
#UPDATE | A total of 16 bodies were recovered from the 3-storey commercial building which had caught fire this evening near Delhi's Mundka metro station. Third floor is yet to be searched: Atul Garg, Delhi Fire Director
— ANI (@ANI) May 13, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 13, 2022 10:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

