మదర్ డెయిరీ వినియోగదారులకు షాకిచ్చింది. గేదె పాల ధరను లీటరుకు రూ. 2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఈ పెంపు ధర రేపటి నుంచి అమలులోకి వస్తుంది. అయితే ఆవు పాలు, టోకెన్ మిల్క్ వేరియంట్‌ల MRPలో ఎలాంటి సవరణ లేదని కంపెనీ తెలిపింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)