Nobel Prize in Economic Sciences 2024: ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి, డారన్ ఏస్మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్ను వరించిన నోబెల్
ఆర్థిక శాస్త్రంలో ముగ్గురిని ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి వరించింది. డారన్ ఏస్మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్కు 2024 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని ప్రకటించారు. సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై నిర్వహించిన అధ్యయనానికి గానూ వీరికి నోబెల్ దక్కింది
ఆర్థిక శాస్త్రంలో ముగ్గురిని ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి వరించింది. డారన్ ఏస్మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్కు 2024 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని ప్రకటించారు. సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై నిర్వహించిన అధ్యయనానికి గానూ వీరికి నోబెల్ దక్కింది. ఈ నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ అవార్డును ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం అందజేస్తున్నారు.
Here's News
BREAKING NEWS
The Royal Swedish Academy of Sciences has decided to award the 2024 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Daron Acemoglu, Simon Johnson and James A. Robinson “for studies of how institutions are formed and affect prosperity.”… pic.twitter.com/tuwIIgk393
— The Nobel Prize (@NobelPrize) October 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 14, 2024 06:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

