Lok Sabha Elections 2024: వారణాసి నుంచి హ్యాట్రిక్పై గురి, పవిత్ర గంగా నదికి పూజలు నిర్వహించిన ప్రధాని మోదీ, వీడియోలు ఇవిగో..
యూపీలోని వారణాసి (Varanasi) నుంచి రెండు పర్యాయాలు గెలుపొందిన మోదీ హ్యట్రిక్ విజయంపై గురిపెట్టారు. నేడు వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, పార్టీ సినియర్ నేతలు, బీజేపీ పాలిత, మిత్రపక్షాల ముఖ్యమంత్రులతోపాటు ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలు హాజరుకానున్నారు.
యూపీలోని వారణాసి (Varanasi) నుంచి రెండు పర్యాయాలు గెలుపొందిన మోదీ హ్యట్రిక్ విజయంపై గురిపెట్టారు. నేడు వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, పార్టీ సినియర్ నేతలు, బీజేపీ పాలిత, మిత్రపక్షాల ముఖ్యమంత్రులతోపాటు ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలు హాజరుకానున్నారు. దీంతో ఏర్పాట్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నేడు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రార్థనలు చేసి, 'గంగా ఆరతి' (పవిత్ర గంగా నదికి పూజలు) నిర్వహించారు.
Here's Videos
#WATCH | Uttar Pradesh: Prime Minister Narendra Modi performs aarti at Dasaswamedh Ghat in Varanasi pic.twitter.com/kwizDcfXwm
— ANI (@ANI) May 14, 2024
#WATCH | Uttar Pradesh: Prime Minister Narendra Modi offers prayers at Dasaswamedh Ghat in Varanasi
PM Narendra Modi will file his nomination for #LokSabhaElections2024 from Varanasi today. pic.twitter.com/vRKa98XUVB
— ANI (@ANI) May 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 14, 2024 10:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

