President Droupadi Murmu: టీచర్గా మారిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీలో విద్యార్థులకు పాఠాలు, వీడియో వైరల్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టీచర్ అవతారం ఎత్తారు. ఢిల్లీలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించారు రాష్ట్రపతి. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఓ క్లాస్ రూంకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
Delhi, July 25: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టీచర్ అవతారం ఎత్తారు. ఢిల్లీలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించారు రాష్ట్రపతి. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఓ క్లాస్ రూంకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం పలు ప్రశ్నలకు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ముర్ము టీచర్ అవతారం ఎత్తడంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. మద్యం మత్తులో పాముతో చెలగాటం, గంట సేపు పాముతో ఆటలు, చివరికి సీన్ కట్ చేస్తే?
Here's Video:
#WATCH | President Droupadi Murmu assumes the role of teacher and interacts with students of Dr. Rajendra Prasad Kendriya Vidyalaya, Sch-B, President’s Estate in Delhi
(Source: DD News) pic.twitter.com/uvZPRI2nqx
— ANI (@ANI) July 25, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 25, 2024 01:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

