Reasi Terror Attack: ఉగ్రవాదుల దాడి చేసే ముందు ప్రయాణికులతో వెళుతున్న బస్సు వీడియో ఇదిగో, ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడిన టెర్రరిస్టులు

ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి(Terror attack) జరిగిన సంగతి విదితమే. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృత్యువాత చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. శివఖోడి ఆలయాన్ని సందర్శించేందుకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు

Reasi Terror Attack: ఉగ్రవాదుల దాడి చేసే ముందు ప్రయాణికులతో వెళుతున్న బస్సు వీడియో ఇదిగో, ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడిన టెర్రరిస్టులు
Reasi Terror Attack: CCTV Footage of Bus Carrying Pilgrims Before Being Attacked by Terrorists in Jammu and Kashmir Surfaces

ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి(Terror attack) జరిగిన సంగతి విదితమే. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృత్యువాత చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. శివఖోడి ఆలయాన్ని సందర్శించేందుకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోతైన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. గాయపడిన వారు నోయిడా-ఘజియాబాద్, ఇతర జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది.అయితే ప్రమాదానికి ముందు బస్సు వెళుతున్న సీసీ పుటజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఆ ఉగ్రవాదులను వదిలే ప్రసక్తే లేదు, యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులపై కేంద్ర మంత్రి అమిత్ షా, దారుణ ఘటనలో 10 మంది మృతి

Here's Video

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 10, 2024 02:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).